" ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకిన అందందే గలడు "
" సర్వం శివమయం " అంటారు .
అంతటా నిండి ఉన్న పరమాత్మ మనలోనూ ఉన్నాడు. మనలో ఉన్న ఆ దైవం ప్రతి జీవిలోనూ ఉన్నాడని గ్రహించవలెను. ప్రతి జీవిలోనూ ఉన్న ఆ పరమాత్మను దర్శించుచూ మనలో ఉన్న దైవాన్ని తెలుసుకొని, దర్శించి, పరిపూర్ణత చెందడమే మన జ్ఞాన సాధన.
No comments:
Post a Comment